బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన మంచినీటి చేపల పెంపకం కేంద్రం.. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు
రేవంత్రెడ్డి సర్కారు ఢిల్లీకి ఏటీఎంలా మారిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. రేవంత్ రెడ్డి లెక్కల్లో వీక్ అని.. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో లెక్కలు చూస్తే తెలుస్తుందని అన్నారు.