మానవ అవయవాల అక్రమ రవాణా కేసులో మరో నిందితుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 19 మంది నిందితులను అరెస్టు చేశామని, తాజాగా విశాఖపట్నంకు చెందిన 24వ నిందితుడు (ఏ24) డాక్టర్ రుట్టాల వెంక�
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్నగర్ కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారి పవన్కుమార్ అలియాస్ లియోన్, ఆయనతో పాటు ఏ-15గా ఉన్న ప్రదీప్ కుమార్ గుప్తాను సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.