నేటి తరానికి డబ్బు విలువ తెలియడం లేదనేది ప్రధాన ఆరోపణ. తల్లిదండ్రుల సౌకర్యమైన సంపాదనతో జూనియర్స్కు ఆర్థిక కష్టాలు అర్థంకావడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పన
మహబూబ్నగర్లోని మోతీనగర్కు చెందిన ప్రభాకర్ కూతురు హరిప్రియ (4వ తరగతి) మంత్రి శ్రీనివాస్గౌడ్పై తన అభిమానాన్ని చాటుకున్నది. బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మోతీనగర్ వచ్చిన మంత్రి కాన్య