జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థి వంతడుపుల పార్థసారథి జాతీయ స్థాయి ఖోఖో టోర్నీకి ఎంపికయ్యాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హర్యానా వేదికగా వచ్చే నెల 4 నుంచి 13 వరకు జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పోటీపడుతున్నారు. వెయిట్లిఫ్టింగ్ విభాగంలో స్పోర్ట్స్ స్కూ�
కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్థాయి ఖోఖో(మహిళా) పోటీలు నిర్వహిస్తున్నట్లు వీసీ తాటికొండ రమేశ్ వెల్లడించారు. ఈ నెల 17నుంచి 20 వరకు జరిగే క్రీడాపండుగపై విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో మంగళవారం ప