అధికారులు జనాభా లెక్కల్లో తమను తక్కువగా నమోదు చేయడం వలన స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము రిజర్వేషన్ కోల్పోయి నష్టపోతున్నామని. తమకు న్యాయం చేసి రిజర్వేషన్లు పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పెద్
ఖిలావనపర్తి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ( రథోత్సవం) ఈనెల 13న నిర్వహించనుండగా ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ కమిటీ చైర్మన్ పోలుదాసరి సంతోష్ ఆలయ ధర్మకర్తలు, ఆలయ ఈవో కొస