గుండారం, సిద్దపల్లి, నాగారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ, కేవికే రామగిరి ఖిల్లా ఆధ్వర్యంలో వికాసిత్ కృషి సంకల్యాప్ అభియాన్ అనే పేరిట ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
హైదరాబాద్ : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు స్వార్థపరులు రైతులను తప్పుదోవ పట్టిస్త�
ఢిల్లీ : 2021-22 పంట సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వరి కనీస మద్దతు ధరని క్వింటాల్కు రూ .72 పెంచింది. పెంచిన ధరతో ఇకపై క్వింటాల్కు రూ .1,940 దక్కనుంది. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటల రేట్లను కూడా ప్రభుత�