ఈ నెల 27న జరుగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డికి అధిక మెజార్టీ అందించాలని పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఖమ్మం నియోజకవర�
ఈ నెల 12, 18 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. 12న భద్రాద్రి కొత్తగూడెంలో, 18న ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించనున్నారు.