వ్యవసాయ మార్కెట్లలో పంట కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు రాష్ట్ర మార్కెటింగ్శాఖ తెలంగాణ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎక్సేంజ్ (ఈ-టామ్) అనే ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నది.
ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల ఆదాయం లక్ష్యాన్ని మించింది. 2022-23 సంవత్సరానికిగాను రాష్ట్ర మార్కెటింగ్శాఖ జిల్లా మార్కెట్లకు రూ.54.36 కోట్లు లక్ష్యం నిర్దేశించగా.. రూ.57 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఆశించిన మేర ప
క్వింటా రూ.10,600 చొప్పున కొనుగోలు తెలంగాణ పంటకు జాతీయ స్థాయిలో డిమాండ్ ఖమ్మం వ్యవసాయం, మార్చి 21: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు ఆల్టైం రికార్డు ధర పలికింది. వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకుంటూ
ఖమ్మం: నగర వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ డీ లక్ష్మీప్రసన్నకు ఉద్యాన సాగు రైతులు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఇల్లందు క్రాస్ రోడ్ రైతు బ�