ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల ఆదాయం లక్ష్యాన్ని మించింది. 2022-23 సంవత్సరానికిగాను రాష్ట్ర మార్కెటింగ్శాఖ జిల్లా మార్కెట్లకు రూ.54.36 కోట్లు లక్ష్యం నిర్దేశించగా.. రూ.57 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఆశించిన మేర ప
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం కొత్త రకం ఎండు మిర్చి క్వింటా ధర రూ.19,500 పలికింది. మార్కెట్ కమిటీ అధికారుల గణాంకాల ప్రకారం.. ఉదయం జెండా పాటలో కొత్త రకం ఎండుమిర్చి క్వింటాకు ధర రూ.19,500, మధ్య రకానికి ధర రూ.18,000, క�
ఖమ్మం వ్యవసాయం, మే 14: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. శనివారం ఉదయం 1,300 బస్తాల పత్తి యార్డుకు వచ్చింది. సీక్రెట్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటీపడటంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అ