దేశ సమగ్ర అభివృద్ధికి మూల సాధనం విద్య అని, సరియైన ప్రణాళికతో పరిశోధనలపై దృష్టి సారించి ఉన్నత విద్యాలయాలు మార్గదర్శకంగా ఉండాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య ఖాజ�
విద్యార్థులు సబ్జెక్ట్ నైపుణ్యాలు పెంచుకుని, స్వీయ పరిశధనలతో నూతన ఆవిష్కరణలు చేస్తే వాటికి పేటెంట్ తీసుకోవడం సాధ్యమేనని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.