Ketireddy Vasudevareddy : జూలై 18న నిర్వహించనున్న 'యువ సంగ్రామ సదస్సు'ను విజయవంతం చేయాలని నిరుద్యోగులకు రాష్ట్ర కార్పొరేషన్ (వీసీసీ) మాజీ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్కు అమరువీరుల స్థూపాన్ని తాకే అర్హత లేదని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.