రాష్ట్రంలో గత కేసీఆర్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ల కొలువులకు ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి నియామకపత్రాలు పంచుతూ తమ ఘనతగా బిల్డప్ ఇస్తున్నారని బీఆర్ఎస్ నేత, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్�
కాంగ్రెస్ పాలనలో తలదించుకునేలా పెన్షన్లు ఉన్నాయని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులు తలెత్తుకుని బతికేలా చేశారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 4,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట�
తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉం దని, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సర్కారు సీరియస్గా ఉందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి అన్నారు.