Keshineni Nani | విజయవాడ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని (Keshineni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీలో విలీనం ఖాయమని ఆరోపించారు.
YSRCP | రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కీలక మార్పులు చేస్తున్నది. గెలుపు గుర్రాలకే టికెట్ల ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే సిట్టింగ్