భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ చెప్పారు. ఆయన ఈ నెల 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఆదివారం తన నివాసంలో విలేకర్లతో ఇష్టాగోష్టిగా మా
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని 1973లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పు ప్రస్తుతం తెలుగుసహా 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నది.
చారిత్రక ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం’ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి 50 ఏండ్లు పూర్తయ్యింది. భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారత�