Kerala | కేరళ (Kerala) పేరును ‘కేరళం’ (Keralam)గా మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ (Kerala Assembly) బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Pinarayi Vijayan) సభలో ప్రవేశ పెట్టారు.
Kerala CM Vijayan: కేరళలో ఆర్ధిక సంక్షోభం ఉన్నట్లు సీఎం విజయన్ తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కేంద్రం తమకు నిధులు మంజూరీ చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రాజెక్టులను త్వరగా పూ
Kerala Assembly యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లుకు ఇవాళ కేరళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ ఛాన్సలర్ల పదవి నుంచి గవర్నర్ను తొలగిస్తూ ఆ బిల్లును అసెంబ్లీలో పాస్ చేశారు. గవర్నర్ల స్థానంలో
రువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి) ప్రఫుల్ కే పటేల్ను వెనుకకు రప్పించాలని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సమర్పించిన ఈ తీర్మానానికి మద్దతుగా పాలక, వి�