సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం భారీగా పెరిగిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హరితహారం కార్యక్రమంతో అటవీ విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. టీడీ గుట్ట, డైట్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వె
KCR Eco Park in Mahaboob Nagar: మహబూబ్నగర్ జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.