బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే ప్రజాసేవకు అంకితమవుతానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల మీద సీఎం కేసీఆర్�
రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KCR Bima | ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రారంభించినా ఓ సంచలనమే. ఏ కార్యక్రమం చేపట్టినా దేశ పాలనా రంగ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించేదే. ఏ పని మొదలు పెట్టినా కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలకు నూతన మార్గదర్శిగా ని
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో పేదల పక్షపాతిగా కనిపిస్తోంది. మానవీయ కోణంలో ఆలోచన చేసిన బీఆర్ఎస్ అధినేత అడుగడుగునా వారి సంక్షేమాన్ని గుర్తు చేసేలా ఉంది.