హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీల్లో క్రీడాకారులు నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టు 28-21తో ఆతిథ్య
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్ షిప్ 2025-26 పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రైల్వేస్, మహారాష్ట్ర టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాయి.