బంగారం వ్యాపారంలో పెట్టుబడులు కావాలంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఓ మాయ లేడీని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్నగర్తో పాటు నాగోల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్నగర్ పోలీస్�
ఆంధ్రప్రదేశ్కు చెందిన కవితారెడ్డి ముంబై హాఫ్ మారథాన్లో మహిళల టైటిల్ చేజిక్కించుకున్నది. ఏకపక్షంగా సాగిన పోరులో కవితారెడ్డి 1గం.37.03 నిమిషాలలో గమ్యం చేరి విజేతగా నిలిచింది.