తనకు తెలియని దానిని తెలిసిన వారిని అడిగి తెలుసుకునే ప్రశ్నా విధానానికి భారతీయ విద్యావిధానం పెద్దపీట వేసింది. సందేహం వచ్చినప్పుడు సమర్థుడైన గురువును ఆశ్రయించి ప్రశ్నించాలి. నిజాన్ని తెలుసుకోవాలనే కుత�
హైదరాబాద్ : కృష్ణ కమలం. దీన్నే కౌరవపాండవ పుష్పం అంటారు. మహాభారతానికి సింబల్గా దీన్ని పోల్చుతారు. ఎలాగంటే? చూట్టు ఉన్న సన్నని తీగలను కౌరవులుగా,పైన ఐదు రెక్కలను పంచ పాండవులుగా వాటిపై కొలువైన మూడు