గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఎరసానిగూడెంలో వైకుంఠధామాన్ని ప్రారంభించి రూ.30లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున�
రైతుల్లో చైతన్యానికి రైతు వేదికలు దోహదపడుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని పామనుగుండ్లలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంత�