Jaishankar | ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపం విషయంలో అధికార, విపక్షాల నడుమ లోక్సభ ఎన్నికల ముందు వివాదం నడుస్తోంది. దేశభద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా, స్పృహలేకుండా నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం �
లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్