ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ నెలాఖరు వరకు నియోజకవర్గంలో అర్హులైన 4 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు �