కస్తూర్బా విద్యాలయాల్లో చదువుకుంటున్న పిల్లలకు చిన్నతనం నుంచే విద్యతోపాటు మంచి విలువలు, క్రమశిక్షణ వంటివి నేర్పించాలని అదనపు కలెక్టర్ డీ.మధుసూదన్నాయక్ సూచించారు. ఏన్కూరు మండల కేంద్రంలోని కస్తూర్బ
‘విద్య లేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే పురోగతి లేదు. పురోగతి లేనిదే ప్రగతి లేదు. అన్ని సమస్యలకు మూలం విద్య లేకపోవడమే’ అన్నారు జ్యోతిరావు ఫూలే. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ �