ఒక సామూహిక స్వప్నం కోసం నెత్తురు ధారపోసిన నేల ఇది. ఇక్కడ వీచే గాలికి ఎప్పుడూ త్యాగాల పరిమళం అంటుకొని ఉంటుంది. ఇది తెలంగాణం, చరిత్ర పుటలపై ఎగిసిపడిన, ఆరు దశాబ్దాల ఆత్మగౌరవ రణం. తెలంగాణ, ఆంధ్రను కలుపుతూ ఆంధ్ర
శ్రీకాంతాచారి మరణానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి దండలు వేయడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతుందని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సోమవారం తెలం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.