జమ్మూ: జమ్మూలోని సిద్రా ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందారు. అయితే ఆ ఘటనకు సంబంధించిన వివరాలు అందాల్సి ఉందని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. జమ్మూలోని ప్రభుత్వ ఆ
‘లోయ నుంచి మమ్మల్ని తరలించండి’ అని దీనంగా వేడుకున్నారు. నిద్రాహారాలు మాని దీక్షలు చేపట్టారు. రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అయినా కేంద్రప్రభుత్వం కశ్మీరీ పండిట్ల అభ్యర్థనను పట్టించుకున్న పాపాన పోలేద