ధారానగరాన్ని పాలించే భోజ మహారాజుకు కవి కాళిదాసుతో అనుకోని తగాదా వచ్చిపడింది. యన కాళిదాసుతోపాటుగా.. భార్యను కూడా దూరం చేసుకున్నాడు. వాళ్లిద్దరినీ వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో ఘోటకముఖుడు అనేవాడు భోజరాజు
భారతదేశ తాత్విక ఉద్యమాల్లో భక్తికవులది ఓ అధ్యాయం. పద్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ రాజులు ఆక్రమణకు దిగారు. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్న కాలమది. హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానిత