ద్వాదశ మాసాల్లో కార్తికం కృష్ణుడికి అతి ప్రియమైనది. పరమ పవిత్రమైన ఈ పుణ్య కాలంలో.. విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి స్వామి సాన్నిధ్యం లభిస్తుందని పద్మ పురాణం చెబుతున్నది. కార్తికంలో శ్రీకృష్ణుడి కోసం చే�
న కార్తిక సమో మాసః’ అని ఆర్యోక్తి. ఈ మాసంలో చేసే పూజ, అర్చన,దానం, జపం, స్నానం, అభిషేకం అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి.
కార్తిక మాసానికి కౌముది మాసం అనే పేరు కూడా ఉంది.