బ్యాటర్లందరూ నిలకడగా రాణించడంతో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ రెండో రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిరోజు శుభమ్ (121) సెంచరీకి తోడు సమద్ (61) రాణించగా ఓవర్ నైట్ స్కోరు 284/2తో బ్యాటి�
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి హుబ్బలి వేదికగా కర్ణాటక, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య తుది పోరు జరుగనుంది. సుదీర్ఘ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్కు చేరి చరిత్ర సృష్