మరాఠీలో జవాబు ఇవ్వనందుకు కేఎస్ఆర్టీసీ కండక్టర్పై దాడి జరగడం, కన్నడలో మాట్లాడలేదని మహారాష్ట్ర బస్ డ్రైవర్పై దాడి జరగడం ఇరు రాష్ర్టాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.
Sanjay Raut | మరోసారి విశ్రాంతి తీసుకోకుండా ఉండాలంటే నాలుకను అదుపులో పెట్టుకోవాలంటూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్ రౌత్ రౌత్ను మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయ్ హెచ్చరించారు. మనీలాండింగ్ �
ఆ ప్రాంతం మాది అని ఒక రాష్ట్రం.. కాదు మాదేనని ఇంకో రాష్ట్రం.. అక్కడికి వచ్చి తీరుతామని ఒక రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలు.. రాకుండా నిషేధిస్తామని ఇంకో రాష్ట్ర సీఎం హెచ్చరికలు.. ఇదీ! కర్ణాటక-మహారాష్ట్ర మధ్య జరుగుతు�