హిజాబ్ వివాదం మరింత ముదురుతున్నది. కర్ణాటకలోని తుమకూరులో ఉన్న గర్ల్స్ ఎంప్రెస్ గవర్నమెంట్ పీయూ కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను క్యాంపస్లోకి అనుమతించలేదు.
డెహ్రాడూన్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిజాబ్ అంశంపై చర్చ జరుగుతున్నది. ముస్లిం విద్యార్థినులు క్లాస్లో హిజాబ్ ధరించడాన్ని బీజేపీ, దాని అనుబంధ హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధ�
న్యూఢిల్లీ: కర్నాటకలో ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించి కాలేజీకి వెళ్తున్న ఘటనపై ఆ రాష్ట్రంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీకి అమ్మాయిలు హిజబ్ వేసుకు�