తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా రైతుల మధ్య ధా న్యం కొనుగోళ్ల పంచాయితీ నడుస్తున్నది. కొ ద్దిరోజులుగా కర్ణాటక ధాన్యాన్ని తెలంగాణలో అమ్మకానికి తీసుకురాగా.. అధికా
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో కర్ణాటక నుంచి అక్రమంగా ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నా రు. శనివారం కృష్ణ మండలం మారుతీనగర్ వద్ద కర్ణాటక బార్డర్లో ఏర్పాటు చేసిన వ్య�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు పక్క రాష్ర్టాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమార్కులను అడ్డుకునేందుకు నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మారుతీనగర్ వద్ద చెక�
అదనపు కలెక్టర్ రఘురామ శర్మ | రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని..ఎవరైనా ఈ చర్యకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర�