అధికారమే పరమావధిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ఇచ్చిన గ్యారెంటీలతో రాష్ర్టాలు దివాలా తీసే దుస్థితి వాటిల్లుతున్నది. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్త�
బీరులో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ఎక్సైజ్ డ్యూటీ విధించాలన్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై బీరు అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మెడకు మరో భూకుంభకోణం చుట్టుకుంటున్నది. తన సన్నిహితులకు చెందిన సంస్థకు పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ అప్పనంగా భూమిని కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి.
చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై అక్టోబర