కొన్ని సందర్భాలు మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. కండ్ల ముందు కనబడేది నిజమా, కలా అన్న సందేహన్ని కలిగిస్తాయి. శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పనే చేశాయి. 224 స్థానాలున్న అసెంబ్ల
EVMs: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆ ఈవీఎంలను ఆఫ్రికాలో వాడలేదని చెప్పింది. ఈసీఐఎల్ తయారు చేసిన కొత్త ఈవీఎంలను కర్నాటక ఎన్నికల్లో వాడినట్లు ఈసీ
కర్ణాటకలో నగదు ఏరులై పారుతున్నది. ఎన్నికల్లో పంచేందుకు వివిధ పార్టీలు, నాయకులు తరలిస్తున్న నగదు, వస్తువులను భారీఎత్తున ఎన్నికల అధికారులు సీజ్ చేస్తున్నారు.