కొద్ది నెలల్లో జరగబోయే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను గురువారం ప్రకటించింది.
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు.
యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటకల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Karnataka Polls) మరికాసేపట్లో తేలనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
Asaduddin Owaisi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod)పై మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం మోదీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)ని ఉపయోగించుకుంటున్నారని ఆర�