Goods Train Derails: హర్యానాలోని కర్నల్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని గూడ్స్ డబ్బాలు రైల్వే లైన్లపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ-అంబాలా రూట్లో అనేక రైళ్లకు అంతరాయం ఏర్పడింది.
Rice Mill Building Collapses | హర్యానా ( Haryana) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల రైస్ మిల్ భవనం కుప్ప కూలి (Rice Mill Building Collapses ) నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
చెరుకు పంటకు మద్దతు ధర ప్రకటించాలంటూ హర్యానా రైతులు ఆందోళన బాట పట్టారు. క్వింటాలు చెరుకు ధరను రూ.362 నుంచి రూ.450కి పెంచాలంటూ చెరుకు రైతులు హర్యానాలోని పలు గ్రామాల్లో నిరవధిక నిరసనలు మొదలుపెట్టారు.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కర్ణాల్కు చేరుకున్న రాహుల్.. కబడ్డీ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి
Farmers Protest: హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత నెల 27న రైతులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా స్థానిక రైతులుగా మినీ సెక్రెటేరియట్ ముట్టడికి బయలుదేరారు. అయితే �
హర్యానాలోని పలు హైవేలను రైతులు బ్లాక్ చేశారు. కర్నాల్ జిల్లాలో రైతులపై పోలీసుల లాఠీ చార్జ్కు నిరసనగా.. రాష్ట్రంలోని రైతులంతా ఏకమై.. హైవేలను బ్లాక్ చేశారు. రోడ్ల మీద నిరసన తెలుపుతున్నారు. దీంత�