Etela Rajender | భీమదేవరపల్లి : అధిష్టానం అవకాశం ఇస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి �
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.