నాడు ధాన్యం అమ్ముకోవాలంటే తిప్పలుకేంద్రాల వద్ద రోజులకొద్దీ పడిగాపులుఅయినా మద్దతు ధర దక్కక దిగాలునేడు అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్గ్రామాల వారీగా కొనుగోలు సెంటర్లుఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్�
జిల్లాలో శాంతితోనే అభివృద్ధి సాధ్యంముస్లింలకు 4 వేల రంజాన్ గిఫ్ట్లు మంత్రి గంగుల కమలాకర్కార్పొరేషన్, మే 9: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంతోషమే సర్కారు ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శా�
ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనానియంత్రణకు అధికార యంత్రాంగంరంగంలోకి దిగింది.. ప్రత్యేక వైద్యకార్పొరేషన్, మే 8: బృందాలతో చేపట్టిన జ్వర సర్వే నగరంలో జోరుగా సాగుతున్నది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నగరవాసుల ఆరోగ
చీడపీడలు, కలుపు మొక్కల నివారణపంట దిగుబడి పెరిగే అవకాశంఅన్నదాతకు ప్రయోజనంచందుర్తి, మే 7: వానకాలం, యాసంగి రెండు ఫసళ్లు సాగు చేసిన తర్వాత భూమిలో సారం తగ్గి, మరో పంటలో దిగుబడి తక్కువగా వస్తుంది. దీని నివారణకు ర
పోలీస్, వ్యవసాయ శాఖలతో టాస్క్ఫోర్స్ బృందాలుఆ సీడ్ వేయవద్దని రైతులకు అవగాహనఅమ్మినా.. సాగు చేసినా పీడీ యాక్ట్ైగ్లెఫోసెట్ గడ్డి మందు వాడొద్దని హెచ్చరికకరీంనగర్ కలెక్టర్ శశాంక స్పష్టమైన ఆదేశాలుక�
పట్టణ ప్రగతి నిధులతో పనులుసాధ్యమైనంత తొందరలో అందుబాటులోకిమార్కండేయనగర్లో బర్నింగ్ యంత్రం కార్పొరేషన్, మే 6: బల్దియాల్లో వైకుంఠధామాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పట్టణ ప్రగతి, గ్రాంట్ల ద్
కరోనా నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ చర్యలువినియోగదారులకు సులభతర సేవలుబిల్ రీడింగ్ కోసం ప్రత్యేక యాప్క్లిక్ చేస్తే సెల్ఫోన్కు బిల్ మెసేజ్ఆన్లైన్లోనే చెల్లింపునకు చాన్స్కొత్తపల్లి/ వరంగల్ సబర�
కరీంనగర్ : పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీనే ముఖ్యం. నాయకులు, కార్యకర్తలు ఎవరైనా పార్టీకి, క�
పక్కా పథకం ప్రకారమే ఎస్బీఐలోచోరీఘటనలో 9 మంది సభ్యుల ముఠాఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు20 తులాల బంగారం రికవరీఫర్టిలైజర్సిటీ, మే 4 : ఉత్తర ప్రదేశ్కు చెందిన ఆరుగురు, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ముఠాగా ఏర�
కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు ధాన్యాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ను జారీ చేయాలని కలెక్టర్ కే శశాంక ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అద�