పెగడపల్లి, జూలై 29: మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 237 మందికి నూతన రేషన్కార్డులను ఎంపీపీ గోళి శోభ బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, డీటీ
ఆయకట్టు రైతులకు కల్పతరువు వాన కాలం పంటపై భరోసా రూ.2.30 కోట్లతో పునరుద్ధరణ మెట్పల్లి,జూలై29: నిన్న మొన్నటిదాకా కొద్దిపాటి నీటితో కళతప్పిన గంగనాల ప్రాజెక్ట్ నేడు జల కళతో ఉట్టిపడుతున్నది. ఇటీవల కురిసిన వర్షా
గన్నేరువరం, జూలై 29: దళితుల అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకమని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు అనుమండ్ల మల్లేశం పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆ
చొప్పదండి, జూలై 29: బీజేపీ నేత ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు వాట్సాప్ చాటింగ్ ద్వారా దళితులను అవమానించడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం టీఆర్ఎస్ నాయకుడు మాచర్ల వినయ్
రాంనగర్, జూలై 29: అన్ని స్థాయిల పోలీసు అధికారుల మెరుగైన పనితీరు, కృషితోనే కరీంనగర్ కమిషనరేట్కు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని సీపీ వీబీ కమలాసన్రెడ్డి పేర్కొన్నారు. సీపీ బదిలీపై వెళ్తున్న సందర్భంగా �
విద్యా ప్రమాణాల పెంపునకు కృషిచేయాలి 25 మంది డాక్టరేట్ పొందిన అధ్యాపకులు ఉండడం ఎస్ఆర్ఆర్ కళాశాల గొప్పదనం రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ కమాన్చౌరస్తా, జూలై 29 : ప్రభుత్వ కళాశాల�
కరీంనగర్ : జిల్లాలోని చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ వద్ద గురువారం ఉదయం బావిలో పడిన కారు దుర్ఘటనలో రిటైర్డ్ ఎస్ఐ పాపయ్య నాయక్ మృతిచెందాడు. రెస్క్యూ బృందం 9 గంటల పాటు శ్రమించి కారును బావిల�
ఆయన నిర్లక్ష్యంతో అభివృద్ధి శూన్యం మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్లో 35.52 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన ఆటోనగర్కు 7.5 ఎకరాల స్థలం కేటాయింపు.. నామకరణ బోర్డుకు భూమిపూజ పాల్గొన�
-కరీంనగర్, జూలై 28 (నమస్తే తెలంగాణ):గొల్ల, కుర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. రా�
గులాబీ గూటికి వలసల వెల్లువ ఈటల విధానాలు నచ్చక క్యూ కడుతున్న బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు తల పట్టుకుంటున్న పార్టీ అగ్రనాయకులు కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు బుధవారం ఒక్కరోజే కీలక నేతలు, నాయకులు
చిగురుమామిడి, జూలై 28: టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ విభేదాలు సృష్టిస్తే ఎలాంటి వారిపైనైనా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఎంపీ పీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్ టీఆర్ఎస్ జిల్లా నేత కొత్త శ్రీ�
రామడుగు, జూలై 28: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన మండలంలోని 248 మంది లబ్ధిదారులక�
ఫర్టిలైజర్సిటీ, జూలై 28: రామగుండం పోలీస్ కమిషనరేట్కు మూడవ, నూతన సీపీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2004 ఐపీఎస్ బ్యాచ్కు �