కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 21: గోపాల్పూర్, చెర్లభూత్కూర్ గ్రామాల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గ సభ్యులు తమవంతు కృషి చేస్తున్నారు. చామనపల్లి పీహెచ్సీ వ
శంకరపట్నం : జనం ఉండే ప్రదేశాల్లోనే వ్యాక్సినేషన్ శిబిరాలను ఏర్పాటు చేయాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్తో కలిసి కేశవపట్నంలోన�
కార్పొరేషన్ : కరీంనగర్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
తక్కువ ధరకు అమ్ముతానంటూ కుచ్చుటోపీ తరచూ ఇదే తరహాలో మోసాలు శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రైతు ఫిర్యాదుతో వెలుగులోకి పోలీసుల అదుపులో నిందితుడు రెండు బైక్లు, రూ. 8500 నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన హు�
ఏడేళ్లు పదవిలో ఉన్నా చేసింది శూన్యం స్వలాభం తప్ప పేదల బాగోగులు పట్టించుకోలె.. హుజూరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ టాక్సీ డ్రైవర్లు, క్లాత్ మర్చ
నేతన్న చౌరస్తా, సెప్టెంబర్ 20: జిల్లా వ్యాప్తంగా గణనాథుడి నిమజ్జనం రెండో రోజూ కొనసాగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాల�
కరీంనగర్ రూరల్: జూబ్లీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తాపడింది. సోమవారం మండలంలోని నగునూర్ నుంచి మొగ్దుంపూర్ వెళ్లే బైపాస్ రోడ్డులో జూబ్లీనగర్లోని ఎల్లమ్మ ఆలయ సమీపంలో వల్లంపహాడ్ నుంచ�
కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికీ వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి తన్నీరు హర�
జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణేశ్ నిమజ్జన వేడుకలుగణనాథుడికి పూజలు చేసిన మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ కర్ణన్,సీపీ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులుకమాన్చౌరస్తా/కొత్తపల్లి, సెప్టెం�