రెండు ఓటములతో టీజీ 20 లీగ్ను ఆరంభించిన కరీంనగర్ డైమండ్స్ ఆ తర్వాత రెచ్చిపోయి ఆడుతున్నది. వరుసగా మూడో విజయంతో ఈ టోర్నీలో ఆ జట్టు హ్యాట్రిక్ కొట్టింది.
రాహుల్ రాధేశ్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101) వీరవిహారంతో టీజీ 20 లీగ్లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఉప్పల్లో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఆ జట్టు.. 133 పరుగుల తేడాతో మెదక్�
టీజీ 20 లీగ్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు మూడో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఆదివారం ఉప్పల్లో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో కరీంనగర్.. 2 పరుగుల తేడాతో వరంగల్ వారియర్స్న�