హైదరాబాద్, ఆట ప్రతినిధి : టీజీ 20 లీగ్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు మూడో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఆదివారం ఉప్పల్లో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో కరీంనగర్.. 2 పరుగుల తేడాతో వరంగల్ వారియర్స్ను ఓడించింది.
సారథి తన్మయ్ అగర్వాల్ (133) సెంచరీతో వీరవిహారం చేయగా మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్.. 209/6 రన్స్ చేTGL Clashసింది. అనంతరం వరంగల్.. నిర్ణీత ఓవర్లలో 207/6కే పరిమితమైంది.