ప్రతి శని, ఆదివారాల్లో కరీంనగర్లోని కేబల్బ్రిడ్జిపై వీకెండ్ మస్తీ నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మ�
Minister Gangula | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించనున్న ‘వీకెండ్ మస్తి’ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబుల్ బ్రిడ్జికి బుధవారం అంకురార్పణ జరిగింది. కరీంనగర్ శివారు మానేరు నదిపై 224 కోట్లతో నిర్మించిన తీగల వంతెన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నది. అ
తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా అదేవిధంగా సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేస�