కరకగూడెం మండలంలోని అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నదని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మతల్లి ఆలయం వెనుక భాగంలో శనివారం పెద్దపులి ప
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ప్రతి గ్రామంలో అర్హులకు విడతల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరవుతున్నాయి.