రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని కరాచీ బేకరీపై మతోన్మాద, అరాచకశక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న కరాచీ బేకరీలో (Karachi Bekary) భారీ ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్రిస్మస్ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారా? | అక్కడ కేక్స్, పాస్ట్రీస్, కుకీస్, స్నాక్స్, చీజ్కేక్, మఫ్ఫిన్స్ చాలా ఫేమస్. ఇక్కడ దొరికే ప్లమ్ కేక్ కోసం నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడిక�