Viral News | అంత్యక్రియలు జరిగిన 15 రోజుల తర్వాత ఓ వ్యక్తి సజీవంగా కనిపించాడు. తమ కుమారుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించగా.. తాజాగా జైలు నుంచి ఫోన్ కాల్ రావడంతో అతను బతికే ఉన్నాడని తెలిసింది. పంజాబ్ల�
పంజాబ్లోని కపుర్తలాలో (Kapurthala) ఉన్న గురుద్వారా యాజమాన్యం విషయమై చెలరేగిన గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ఓ పోలీసు మరణించగా, పలువురు గాయపడ్డారు.