రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మెదక్ జిల్లాలో సోమవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 4,49,800 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,14,031 మంది పురుషులు, 2,35,769 మంది మహ�
సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గురువారం కంటివెలుగు వైద్య శిబిరాల్లో 7918 మందికి కంటి పరీక్షలు చేశారు. 3876 పురుషులు, 4042 మంది మహిళలకు కంటి పరీక్షలు చేశారు. గ్రామాల్ల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. పేద ప్రజలకు
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి