Mayawati | కేంద్ర ప్రభుత్వం దళిత నేతలను విస్మరించడం తగదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. దళితుల ఆశాకిరణం కాన్షీరామ్కు భారతరత్న ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ముషీరాబాద్, మార్చి 15: దివంగత కాన్షీరాం అడుగుజాడల్లో నడిస్తేనే దళితులకు రాజ్యాధికారం సాకారమవుతుందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య, ఎమ్మ