తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగనున్నదనే విషయమై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఈ ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వానికి సవాల్గా మారడమే అందుకు కారణం. పదేండ్లలో తెలంగాణ గ్రామాల రూపురేఖలను సమూల�
పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో సుమారు 40 శాతం వృథా అవుతున్నట్టు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. మంచినీటి దుర్వినియోగం ఇలాగే కొనసాగితే 2040 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగునీరే దొరకదు.
ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామనేది ఒకటి. ఆధార్కార్డులతో పోల్చి చూసుకున్నపుడు 2022 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 1.89 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
Minister KTR | తెలంగాణ అభ్యుదయం.. దేశానికి మహోదయం పేరుతో హైదరాబాద్ జలమండలిలో ఓఎస్డీ పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న కన్నోజు మనోహరాచారి రచించిన పుస్తకాన్ని రాష్ట్ర