అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు.
కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్రప్రభుత్వం దక్షిణ భారత రాష్ర్టాల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నదని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. మాట్లాడితే ‘ఒకే దేశం’ అని ప్రచారం చేసుకొనే కేంద్రంలోని బీజేపీ సర్కా
కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే రేపోమాపో రైల్వేను కూడా ప్రైవేటుపరం చేసేలా ఉన్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. రైల్వే నిధుల కేటాయింపుపై మంగళవారం లోక్సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు కే సురేశ్ మాట�